వెస్టిండీస్ సిరీస్ లో టీమిండియా యువ బ్యాటర్ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో ఆడిన తొలి 5 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో టీమిండియా ప్లేయర్ గా తిలక్ వర్మ ఘనత సాధించారు. కేఎల్ రాహుల్ 179 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, తిలక్ వర్మ 173 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాటర్ దీపక్ హుడా 172 పరుగులతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa