మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.53,350 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.330, తగ్గి రూ.58,200 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా పతనమయ్యాయి. కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ.73,500గా కొనసాగుతోంది. కాగా, గత 5 రోజుల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,750, కిలో వెండి ధర రూ.4,000 తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa