వచ్చే ఏడాది జనవరి నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం 18 నుంచి 20వ వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు, 22న లక్కీ డిప్ల్లో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది. 21న కల్యాణోత్సవం,సేవా టికెట్లు, 23న ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటా, గదుల కోటా మరియు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. 24న రూ.300 టికెట్ల కోటాను, 25న తిరుపతిలో వసతి గదుల బుకింగ్ను చెందిన టికెట్లు టీటీడీ విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa