ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల సమస్యలపై పోరాటానికి టీడీపీ సర్వంసిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 04:55 PM

రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఆదివారం నాడు టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నారా లోకేష్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పార్టీ నేతలకు నారా లోకేశ్‌ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa