ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం అందిస్తున్న సాయం గురించి ప్రజలకి చెప్పారా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 04:56 PM

 రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను సంక్షేమ పథకాలపై పెట్టడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి , పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు తిరుపతి లోని గాంధీ భవన్ ట్రస్టు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిరాజ్‌సింగ్ మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రతి పథకానికి రాష్ట్రానికి అందిస్తోంది. ఎక్కడా కూడా కేంద్రం ఇస్తున్నట్టు తెలియజేయటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే నా శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపివేస్తామని గిరిరాజ్‌సింగ్ తీవ్రంగా హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa