వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర లో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ...ఈరోజు ఇక్కడ సామాజిక సాధికారయాత్ర విజయవంతమైంది.జగనన్న మీద జనం అభిమానానికి ఇది నిదర్శనం. పేదలను ప్రేమించే జగనన్న, బడుగు,బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా చేశారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు అధికార పదవులలో పెద్దవాటా ఇచ్చిన జగనన్న...నాయకులను చేసి, ఇలా వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే స్థాయికి తెచ్చారు. ఒక మైనార్టీ వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవినిచ్చిన ఘనత జగనన్నదే అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa