ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐఎస్‌ఎఫ్‌ చేతిలో పార్లమెంట్‌ భద్రతా..?

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 11:04 AM

పార్లమెంట్ పై దుండగులు జరిపిన దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలతో పార్లమెంట్‌ భవనానికి పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటుచేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
హ్యాండ్‌ డిటెక్టర్స్‌, ఎక్స్‌-రే మెషీన్లతో పరీక్షలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు సర్వే చేపట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ నుంచి బుధవారం ఆదేశాలు వెలువడ్డాయని అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa