గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.58000కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.63,270గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000లు పలుకుతోంది. ఇక విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa