ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన గుడి నిర్మాణానికి విరాళం అందించిన దండు శ్రీనివాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 03:49 PM

శింగనమల మండలం నిదనవాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సోమవారం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు 50వేల భారీ విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చెన్నకేశవులు, రవీంద్రారెడ్డి నారాయణరెడ్డి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa