ఏపీలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కాగా..
జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్ఫణకు ఫిబ్రవరి 23 ఆఖరు తేదీ. కాగా, మార్చి 10న ఉదయం 5వ తరగతి ప్రవేశానికి, మధ్యాహ్నం ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa