విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాంధ్రాలోని 34 నియోజకవర్గాల నుంచి వైయస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు సభకు పోటెత్తారు. ఇసుకెస్తే రాలనంత జనం.. చూసినంత దూరం జనమే కనిపించారు. సభకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఉద్ధేశించి అటు సముద్రం.. ఇటు జనసముద్రం అంటూ వైఎస్ జగన్ సంబోధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa