పాతనగరంలోని స్వామి వివేకానంద సేవా సంస్థ ఆవరణలో ఈనెల 18న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రితో కలిసి ఆరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు శిబిరం జరగనున్నది.
శిబిర నిర్వహణకు సంబంధించిన కరప త్రాలను డాక్టర్ సీఎంఎ జహీర్ అహ్మద్, డాక్టర్ ముస్తాక్ అహ్మద్, సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పా రావు, శంకర్ ఫౌండేషన్ ప్రతినిధి వై. పైడిరాజులు శనివారం విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa