కంబదూరులో శివపార్వతుల ఊరేగింపు ఆహ్వాన పత్రికను శివదీక్షపరులు ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ శుక్రవారం పత్రికలను పంపిణీ చేశారు. ఈ నెల 24వ తేది మాఘ పౌర్ణమి సందర్భంగా శివదీక్షపరులు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం రాత్రి వేళల్లో జరుగుతుందన్నారు. ఉదయం 6గంటలకు గణపతి కమల మల్లేశ్వర స్వామికి అభిషేకం కుంకుమార్చన, 11గంటలకు భజన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa