ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రూఆప్‌ చార్జీలతో ప్రజలపై భారం మోపుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:55 AM

పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగదని సీపీఎం నాయకులు అన్నారు. విద్యుత్‌ బిల్లుల పెంపును నిరసిస్తూ శనివారం పార్వతీపురం స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బిల్లు పేపర్లను దహనం చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ట్రూఆప్‌ చార్జీల పేరుతో ప్రజలపై ఆర్థిక భారం వేయడం సరికాద న్నారు. మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు ఆలోచనను విరమించుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa