మధురవాడలోని పరదేశిపాలెంలో రూ. 13 లక్షలతో చేపట్టే రోడ్లు, కాలువల పనులకు సోమవారం కార్పొరేటర్ మొల్లి హేమలత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ, పరదేశిపాలెంలో ఇప్పటికే రూ. 16 లక్షలతో రోడ్లు, కాలువలు నిర్మించినట్లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు, కాలువలు వేసేందుకు భూమిపూజ చేసినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa