ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగడపల్లిలో గ్రామ రెవెన్యూ సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 03:07 PM

పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత.
ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa