ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్డ్ ఫ్లూ ప్రభావం.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 05:23 PM

తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో ఆయా జిల్లాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉంది. అది కాస్త, ప్రస్తుతం రూ.150-170 ధర పలుకుతోంది. ధరలు తగ్గినా కూడా ప్రజలు ఆసక్తి చూపడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com