ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్యకర్తని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 12:00 PM

కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్‌ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు.  ఈ ఘటనతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో  పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరు ఆయన్ని కిడ్నాప్‌ చేసినట్లు  కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు అని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com