వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దర్శన ఎన్రోల్మెంట్ స్లిప్ పైనే రూమ్స్ కేటాయించే విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియను టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో ప్రారంభించారు. భక్తులు ఇకనుంచి దర్శన ఎన్రోల్మెంట్ స్లిప్తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్ చేస్తే చాలు నేరుగా రూమ్స్ పొందవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa