ఇటీవలే టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి అయోధ్యకు వెళ్లారు. అయోధ్యలోని రామ మందిరంతోపాటు హనుమాన్ గార్హిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో విరుష్క జోడి ప్రత్యేక పూజలు నిర్వహించింది. కోహ్లి దంపతులకు ఆలయ అధికారులు హనుమాన్ విగ్రహాన్ని బహుమతిగా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa