ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా?

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 08:37 PM

జొన్న రొట్టెలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని చాలా మంది నమ్ముతారు. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఏది తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు. అయితే, వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయులు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో మరింత ఎక్కువ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa