ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసి వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 11:12 AM

కేసి వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం. త్రివేండ్రం నుండి ఢిల్లీ వెళ్తూ వాతావరణం సహకరించక, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానాన్ని చెన్నైకి దారి మళ్లించిన సిబ్బంది . దాదాపు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa