ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లో కర్ఫ్యూ ప్రకటించిన సైన్యం

international |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 11:31 AM

దేశవ్యాప్తంగా అల్లర్లు అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ సైన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో నేపాల్‌లో కర్ఫ్యూను విధిస్తున్నట్లు సైన్యం తాజాగా ప్రకటించింది. ఇక సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు కారణమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ప్రధాని సహా వివిధ శాఖల మంత్రులు రాజీనామాలు చేశారు. అలాగే రాజకీయ వారసత్వాలపై నేపాల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa