ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:09 PM

AP: యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీ ఛాంబర్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్‌ జాబీ, జీ 42 సీఈవో మాన్సూరీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింంగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa