తుని మైనర్ ఘటనలో నిందితుడిగా ఉన్న నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంపై డీఎస్పీ శ్రీహరిరాజు క్లారిటీ ఇచ్చారు. 'నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్లే సమయంలో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు.. పర్సనల్ ఇష్యూ వల్ల వెహికల్ ఆపమని చెప్పాడు.. వెంటనే చెరువులో దూకేశాడు.. నారాయణరావుకి ఆయన కొడుకుకి సంబంధాలు సరిగా లేవు.. శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఇంటికి తీసుకొస్తామని మెజిస్ట్రేట్కి సమాచారం ఇచ్చాము.. ఘటన జరిగిన వెంటనే మెజిస్ట్రేట్ కి చెప్పాము' అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa