ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రాన్స్‌లో మరో మ్యూజియంలో దోపిడీ..

international |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 11:43 AM

ఫ్రాన్స్‌లోని 'ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌' అనే మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ సుమారు €90,000 ఉంటుందని అంచనా. మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరవగా లోపల అద్దాలు పగిలి ఉండటాన్ని సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం. లూవ్రాలో భారీ చోరీ జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa