ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో 48 గంటలు జాగ్రత్త: మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:26 PM

 మొంథా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాల వల్ల రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించడానికి అగ్నిమాపక శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ఆదేశించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa