ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కార్యకర్త హత్యకేసులో 12 మంది అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:22 PM

AP: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య(38) హత్య కేసులో పోలీసులు వేగంగా కేసును చేధించారు. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతులను నడిపించుకుంటూ తుని కోర్టుకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకల నుంచి వస్తుండగా వైకాపా శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa