ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర పబ్లిక్ పాలసీ సలహాదారుగా కె.రామచంద్రమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 06:02 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ పాలసీ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు కే రామచంద్రమూర్తి నియామకమయ్యారు. రామచంద్ర మూర్తిని ప్రభుత్వం పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించింది. ఆయన నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  జగన్‌ పగ్గాలు చేపట్టాక ఈ నాలుగు నెలల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులు నియమితుల య్యారు. వీరందరికీ కేబినెట్‌ ర్యాంకు.. భారీ జీతభత్యాలు కల్పించారు. ముఖ్యమంత్రికి ఆరుగురు సలహాదారులుగా ఉండగా మరికొందరు వివిధ శాఖల్లో ఉన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa