ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై పుడ్ సేప్టీ ఆకస్మిక తనీఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 06:50 PM

పుడ్ సేప్టీ అధికారులు ఇంద్రకీలాద్రి పై ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి అందించే భోజనాలు, భక్తులకు అందించే పులిహోర, లడ్డు ప్రసాదల తయారీలో నెలకొన్న లోపాలను అధికారులు గుర్తించారు. నాణ్యత తక్కువగా ఉన్న నిత్యవసర వస్తువులు మార్చాలని పుడ్ సెప్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆదేశించారు. ముఖ్యమైన ఆహరపదార్దాలు లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రం వద్ద పుడ్ సెప్టీ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆహర పదార్దాలు తయారీలోగాని ప్రసాదాల తయారీలో గాని నాణ్యత పాటించక పోతే చట్టపరమైన చర్యలు తప్పవు పూర్ణచంద్రరావు హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa