ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పులు బయటికి రాకుండా అణచివేస్తున్న వైసీపీ సర్కారు: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 02:06 PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చంద్రగిరి మండలం ఐతేపల్లెలో వైసీపీ బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమన్నారు. వైసీపీ సర్కార్‌ తప్పులు బయటికి రాకుండా అణచివేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే అక్రమాలకు అడ్డుండదని భావిస్తున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa