ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పయ్యావులకు అస్వస్థతతో ఆసుపత్రికి తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 05:53 PM

పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు అస్వస్థతతో ఆసుపత్రికి తరలించారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం కొనసాగుతుండగా పయ్యావుల అస్వస్థకు గురికాగా అక్కడే డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌పాయిజన్ కావడంతోనే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa