తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 76705 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.14కోట్ల ఆదాయం లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa