ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరు: ఎమ్మెల్యే గోరంట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 02:20 PM

తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలకి చేతలకి ఎక్కడ సంబంధం ఉండడం లేదని అన్నారు. అలాగే జగన్ చెప్పిన ఉద్యోగ కల్పన హామీ! ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa