ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తింటివారిపై వరకట్న వేధింపుల కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 10:29 AM

భార్యని అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్న భర్తతో పాటు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం గంగూరు కి చెందిన అరవపల్లి నాగసాయి కావ్య గత ఏడాది రత్నాకర్ తో వివాహం జరిగింది. ఇచ్చిన కట్నం చాలలేదని మరింత కట్నం కవాలంటూ భర్తతో పాటు అత్త రత్నకుమారి మామ నాగేశ్వరరావు, ఆడపడుచు అనూష, మరోక పెద్ద మనిషి రమేష్ కలిసి ఆమెను శారీరకంగా మానసికంగా వేధింప సాగారు. దీంతో బాధితరాలు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa