ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలిమరల మీద నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 10:26 PM

అనంతపురం: ఉరవకొండ మండలం ఆమిద్యాల సమీపంలోని గాలిమర మీద నుంచి ఉత్తరప్రదేశ్ కి కిసన్ ప్రభుపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హెల్పర్ కిసన్ ప్రభుపతి గాలిమరకు మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం గాయపడ్డిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa