నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్ భవన్ ప్రకటించింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు.నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa