ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనపై శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 03:58 PM

ఉద్యోగులు న్యాయపరమైన హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉంటే సీఎం జగన్ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందని, ఆ హక్కుల సాధన కోసం ఆందోళన చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఉద్యోగుల ఆందోళన చూస్తే పాలకులపై ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa