ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లతా మంగేష్కర్ కు నివాళ్లులర్పిస్తూ...నల్ల బ్యాండ్లతో టీమిండియా ఆట

national |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 03:12 PM

ఆ గొంతు ముగబోయింది. యావత్తు  దేశం ఆమెకు నివాళ్లులర్పిస్తోంది. భార‌తర‌త్న‌, గాన కోకిల లతా మంగేష్కర్ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. దేశం యావ‌త్తూ ఆమెకు నివాళులు అర్పిస్తోంది. భార‌త క్రికెట్ జ‌ట్టు కూడా ఆమెకు నివాళులు అర్పించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్-వెస్టిండీస్ మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. రోహిత్ సార‌థ్యంలో టీమిండియా ఆ వ‌న్డే ఆడుతోంది.  టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట బౌలింగ్ ఎంచుకుంది. ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా ఈ మ్యాచ్‌లో భార‌త క్రికెట‌ర్లు న‌ల్ల బ్యాండ్లు ధ‌రించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa