తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 9గంటల సమయం పడుతోంది. అలాగే ప్రతేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా... తిరుమల శ్రీవారిని మంగళవారం 82182 మంది భక్తులు దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa