ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు?

international |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 01:51 PM

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీలో వాడే పల్లాడియం, నియాన్‌‌ను ఉక్రెయిన్‌, రష్యా దేశాలే అధికంగా ఎగుమతి చేస్తాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యే పల్లాడియంలో 44% ఒక్క రష్యా నుంచే అవుతోంది. ఉక్రెయిన్‌ సైతం 70% నియాన్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో పల్లాడియం, నియాన్‌ దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa