ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో మొదలైన మరో వివాదం.. ఆ మాంసం కొనవద్దంటూ ప్రచారం

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 06:37 PM

హిజాబ్ అనంతరం కర్ణాటకలో హలాల్ మాంసం బహిష్కరణ వివాదం మొదలైంది. హలాల్ మాంసాన్ని కొనవద్దని కొన్ని హిందూ సంస్థలు ప్రచారం మొదలుపెట్టాయి. ఉగాది మరుసటి రోజు మైసూరు, రామనగర, మాండ్య జిల్లాల్లో హొసతోడ జరుపుకుంటారు. ఆరోజు హిందువులు మాంసం తింటారు. ఈ మాంసాన్ని ముస్లింల నుంచి కొనవద్దని ప్రచారం మొదలవగా స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ఇది ప్రభుత్వ ప్రకటన కాదని గమనించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa