భారత ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. జనరల్ నర్వానే స్థానంలో మనోజ్ పాండేను తీసుకోనున్నారు. ఈ నెల 30న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నర్వానే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఆర్మీ చీఫ్ అయిన మొదటి వ్యక్తి మనోజ్ పాండే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa