ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ దంపతులకి కృతజ్ఞతలు తెలిపిన విజయ్ సాయి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 12:34 PM

రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రాజ్య సభ సీట్లకు, వైసీపీ పార్టీ తరపున నాలుగు సీట్లు భర్తీ చెయ్యనున్నారు. పదవి కాలం పూర్తయినప్పటికీ , మరల విజయ్ సాయి రెడ్డి ని  పొడిగించాలని పార్టీ అధినేత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ.... రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ గారికి, శ్రీమతి భారతమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. పార్టీ కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేస్తా. జగన్ గారి పాలనలో మరో 20 ఏళ్లు రాష్ట్రం సుభిక్షంగా పరిఢవిల్లేలా కృషి చేస్తా అని తెలియ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa