ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నా సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 01:23 PM

రాష్ట్రంలోని వరద ప్రాంతాలలో అలానే గోదావరి ముంపు ప్రాంతాలలో ఇప్పటికే ప్రతిపక్షనేత , టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తేలిసిందే. ఐతే తాజాగా  ఈ నెల 26న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa