బాలీవుడ్ నటి అనుష్క శర్మ..విరాట్ కోహ్లీల జంటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ జంట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పండగకు తగ్గట్టే డిజైనర్ లుక్ లో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది ఈ జోడీ. విరాట్-అనుష్క జోడీ ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంది. వారిద్దరూ ఎంతో సంబరంగా ఆనందంగా ఉన్న సందర్భమది. విరాట్ ..అనుష్క నవ్వులు చిందిస్తూ ఒకరి కౌంగిలిలో ఒకరు లీనమయ్యారు. వైట్ కలర్ షర్ట్ లో కొహ్లీ- బ్లాక్ రోజ్ కలర్ ఫ్లోరిష్ జాకెట్ లో అనుష్క ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa