ముంబైలోని తాజ్ హోటల్పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా రాబోతుంది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ సినిమాకి శశి కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాని జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa