ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయన, విఘ్నేష్ శివన్ పై పోలీసులకు ఫిర్యాదు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 09:20 PM

జూన్ 10న ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే 2007లో మాడవీధుల్లో చెప్పులు ధరించడం నిషేధించగా.. నయన్ ఈ నిబంధనను ఉల్లంఘించిందని కొందరు భక్తులు మండిపడ్డారు. అధికారులు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై టీటీడీ స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలో నయనతార జంట ఫోటోషూట్‌పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa