ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అప్డేట్ రాబోతుందోచ్...!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:22 AM

"టైగర్ నాగేశ్వరరావు" మూవీతో మాస్ రాజా రవితేజ తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా మేకర్స్, ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.



వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.



బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa