సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడి కల్ట్ క్లాసిక్ ‘అతడు’ను ఆగస్టు 9న 4K టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. మహేశ్ బాబు స్టైలిష్ నటన, మణిశర్మ సంగీతం, త్రివిక్రమ్ సంభాషణలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. రీ-రిలీజ్తో మరోసారి అభిమానులకు పండుగలా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa